Skip to main content

Good News: ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

సాక్షి,ఎడ్యుకేష‌న్‌: ఏపీ విద్యార్థుల‌కు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అక్టోబ‌ర్‌ 11 నుంచి  16వ తేదీ వ‌ర‌కు ఇవ్వ‌నున్నారు. ఈనెల 9వ తేదీన రెండో శ‌నివారం, ఆ త‌ర్వాత ఆదివారం రావ‌డంతో సెల‌వుల సంఖ్య మ‌రో రెండు రోజులు పెరిగింది. అలాగే 17వ తేదీన ఆదివారం కావ‌డంతో..పాఠ‌శాల‌లు ఈ నెల 18వ తేదీన తిరిగి ప్రారంభ కానున్నాయి.


సొంత ఖర్చుతో..విద్యార్థులను ఆకాశాన తిప్పిన గొప్ప టీచర్‌..ఎందుకంటే..?


ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Published date : 06 Oct 2021 03:24PM

Photo Stories