Skip to main content

Andhra University: ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ ను సాధించిన ఏయూ గ్రంథాల‌యం

ఏయూకు ఐఎస్ఓ గుర్తింపు రావ‌డంతో దానిని రెక్టార్ ఆచార్య కె.స‌మ‌త అందుకోగ‌, వారు ఈ గుర్తింపుపై వారి హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.
AU's quality management milestone celebrated,Andhra University Rector K. Samatha receiving certificate,AU recognized with ISO certification
Andhra University Rector K. Samatha receiving certificate

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ గ్రంథాలయం ఐఎస్‌వో 9001–2015 సర్టిఫికెట్‌ సాధించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ ఆలపాటి శివయ్య ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమతకు ఇటీవల అందజేశారు.

Engineering Councelling: ఏపీఈఏపీసెట్ సీట్ల భ‌ర్తీకి కౌన్సెలింగ్ చివ‌రి ద‌శ‌

ఈ గుర్తింపుపై వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లీడ్‌ ఆడిటర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ఏయూ గౌరవ గ్రంథాలయాధికారి ఆచార్య పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Published date : 16 Sep 2023 09:52AM

Photo Stories