Skip to main content

Candidates for Inter 2nd Year Exams: పరీక్షకు 17,802 మంది ఇంటర్‌ విద్యార్థులు హాజరు

బుధవారం ముగిసిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో డీఐఈఓ వివరించారు.
Number of total candidates for Intermediate First Year Exams   Karimnagar Intermediate First Year Exams

కరీంనగర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సైదాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకరు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17,802 మంది విద్యార్థులకు 595 విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.

Degree Admissions: ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

17,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు డీఐఈవో వివరించారు. బుధవారంతో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయని పేర్కొన్నారు. దీంతో పలు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ బస్టాండులో రద్దీ కనిపించింది.

Published date : 15 Mar 2024 11:01AM

Photo Stories