Inter Spot Valuation: ఇంటర్ స్పాట్కు నేడు సెలవు.. కారణం ఇదే..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 25న ఇంటర్మీడియెట్ మూల్యాంకన ప్రక్రియకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
![Board Secretary Shruti Ojha Evaluation center with holiday announcement Community holiday request for Holi Today is a holiday for inter spot valuation Inter Board holiday announcement](/sites/default/files/images/2024/03/25/10th-paper2-1711353079.jpg)
ఈమేరకు బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా మూల్యాంకన కేంద్రాలకు ఆదే శాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం జవాబు పత్రా ల మూల్యాంకనం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో చేపట్టారు. హోలీ రోజు సెలవు ఇవ్వా లని వివిధ సంఘాలు కోరిన నేపథ్యంలో బోర్డు సానుకూలంగా స్పందించింది.
చదవండి: Students Attendance for Exams: జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలకు హాజరు, గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య..!
బోర్డు నిర్ణయాన్ని టీజీజేఏఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కొప్పిశెట్టి సురేశ్, టీఐజీఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ స్వాగతించారు.
Published date : 25 Mar 2024 01:21PM