Skip to main content

Inter Evaluation: ముగిసిన ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం..

రాష్ట్రంలో వ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థుల పరీక్షలు ముగిసాయి. అయితే, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్‌ మూల్యాంకనం గురించి వివరించారు..
Completion of Telangana Intermediate Evaluation

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబుపత్రాలను జిల్లాకు పంపించగా గత నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు.

CUET UG 2024: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET)యూజీ దరఖాస్తులో మార్పులకు అవకాశం.. ఎప్పటివరకంటే..

ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబుపత్రాలను దిద్దగా, శుక్రవారంతో వాల్యూయేషన్‌ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.

NSS Program: పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి..

Published date : 06 Apr 2024 03:36PM

Photo Stories