మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు జూన్ 5న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యద ర్శి మల్లయ్య భట్టు మే 25న ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీ గురుకుల కాలేజీ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
ఈ పరీక్షలకు 51905 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. బ్యాక్లాగ్ ఖాళీల దరఖాస్తుకు జూన్ 2 గడువు బీసీ గురుకుల పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకర ణ గడువును జూన్ 2గా నిర్దేశించారు. జూన్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు కార్యాలయ పనిదినాల్లో 040–23322377, 23328266 నంబర్లలో సంప్రదించవచ్చు.