PUC Supplementary Exams: నేటి నుంచి పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలు
Sakshi Education
ప్రారంభమైన పీయూసీ విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షలు..
![Start of Supplementary Exams for Pre University Course students](/sites/default/files/images/2024/05/18/puc-supplementary-exams-1716030177.jpg)
యశవంతపుర: సోమవారం నుంచి ద్వితీయ పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాలలో పరీక్షలు జరుగునుండగా 1.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన 32,848 మంది మరోసారి పరీక్ష రాస్తున్నారు. ఈ మేరకు పీయూసీ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
Published date : 29 Apr 2024 02:55PM