అమెరికన్ కాన్సులేట్ అధికారి డేవిడ్ మోయర్ నేతత్వంలో ఆ దేశ నావికాదళ బందం సభ్యులు ఆగస్టు 3న ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించారు.
ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ సిబ్బంది
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైస్ చాన్సలర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. ఏయూ ఆవిర్భావం, చరిత్రను అమెరికా బందానికి వివరించారు. సర్వేపల్లి రాధాకష్ణన్ వంటి వ్యక్తులు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. సీఎం జగన్ అందించిన ప్రోత్సాహం, తీసుకున్న చొరవ వల్లే అమెరికన్ కార్నర్ ఏర్పాటయ్యిందన్నారు.