యూజీ ఆయుష్ వెబ్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఫిబ్రవరి 14న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ యూనివర్సిటీ ప్రకటించింది.
ఇప్పటికే మూడో విడత కౌన్సెలింగ్ పూర్తి అయిందని, మధ్యాహ్నం వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ https://www.knruhs.telangana.gov.inను సందర్శించాలని సూచించింది.
చదవండి:
ఆ పోస్టుల్లో విద్యార్థులకు అవకాశం కల్పించండి
Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
Published date : 14 Feb 2023 03:41PM