Skip to main content

పీయూలో రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో రెండో సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబ‌ర్ 1న‌ ప్రారంభమయ్యాయి.
second semester exams have started in PU
పీయూలో రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

 ఈ మేరకు పీయూ పరీక్ష కేంద్రాన్ని వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించాలని సూచించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల వ్యాల్యువేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Published date : 02 Sep 2023 04:51PM

Photo Stories