Skip to main content

TSCHE: దోస్త్‌ ‘ప్రత్యేక దశ’లో 39 వేల సీట్ల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక దశ దోస్త్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 39,969 సీట్లు భర్తీ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఆగస్టు 17న ఒక ప్రకటనలో తెలిపారు.
TSCHE
దోస్త్‌ ‘ప్రత్యేక దశ’లో 39 వేల సీట్ల భర్తీ

దీంతో ఇప్పటి వరకు డిగ్రీలో 1.85 లక్షల సీట్లు భర్తీ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యా ర్థులు ఆగస్టు 18 నుంచి 21 వరకు కాలేజీల్లో అన్ని ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలని సూచించారు.

చదవండి:

DOST: కోరుకున్న కాలేజీ.. కోర్సు.. ఈ కోర్సులకు ఫుల్‌ క్రేజ్‌

DOST: మొద‌టి విడ‌త సీట్ల కేటాయింపు పూర్తి... కామ‌ర్స్ వైపే విద్యార్థుల చూపు

Published date : 18 Aug 2023 12:51PM

Photo Stories