Skip to main content

డీఈడీ–2018 స్పాట్, మేనేజ్‌మెంట్‌ ఫలితాల విడుదల

Release of DED 2018 Spot Management Results
డీఈడీ–2018 స్పాట్, మేనేజ్‌మెంట్‌ ఫలితాల విడుదల

డీఈడీ 2018–20 బ్యాచ్‌కు చెందిన స్పాట్, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో చేరిన అభ్యర్థులకు ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఆగస్టు 2న పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 19,834 మంది హాజరు కాగా 18,196 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. డమ్మీ మార్కుల మెమోలను ‘https://www.bse.ap.gov.in’ లో పొందుపరిచినట్లు వివరించారు.

చదవండి: 

Published date : 03 Aug 2022 01:14PM

Photo Stories