డీఈడీ–2018 స్పాట్, మేనేజ్మెంట్ ఫలితాల విడుదల
Sakshi Education
![Release of DED 2018 Spot Management Results](/sites/default/files/images/2022/11/03/1495632185-students-2-1667471883.jpg)
డీఈడీ 2018–20 బ్యాచ్కు చెందిన స్పాట్, మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరిన అభ్యర్థులకు ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఆగస్టు 2న పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 19,834 మంది హాజరు కాగా 18,196 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. డమ్మీ మార్కుల మెమోలను ‘https://www.bse.ap.gov.in’ లో పొందుపరిచినట్లు వివరించారు.
చదవండి:
Published date : 03 Aug 2022 01:14PM