NABARD Chairman: ‘అగ్రి బిజినెస్’కు అవకాశాలు మెండు
మండల పరిధిలోని ఊరేళ్ల సమీపంలో ఉన్న సాగర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్లో జూలై 31న అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పీజీడీఎం 15వ బ్యాచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, వ్యవసాయాధిరిత రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. విత్తన, గిడ్డంగి, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, ఈ కామర్స్ తదితర రంగాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ డబ్ల్యూఆర్.రెడ్డి, కార్యదర్శి మాలతి, డైరెక్టర్ సురేశ్ గిరిమెళ్ల, డీన్ డాక్టర్ బి.సాహు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ జీఆర్.చింతల
చదవండి:
Acharya NG Ranga Agricultural University: ఫుడ్ టెక్నాలజీతో అపార అవకాశాలు
PJTSAU: మరో కోత్త వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ.. డాక్టర్ అవినాశ్ వనం పేరిట బంగారు పతకం