Skip to main content

NTRUHS: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా గడువు పొడిగింపు

NTRUHS Extends Deadline for MBBS and BDS courses Management Quota Admissions

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడా నికి విద్యార్థులకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యా లయం మరోసారి అవకాశం కల్పించింది.

రూ.30,620 ఆలస్య రుసుంతో ఆగ‌స్టు 29న‌ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఆగ‌స్టు 27న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: Paramedical Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీఎస్సీ పారామెడికల్‌ ప్రవేశాలు

Published date : 28 Aug 2024 03:42PM

Photo Stories