Skip to main content

DEO Srinivas Reddy: హైస్కూల్లో గ్రంథాలయం ప్రారంభం

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో న‌వంబ‌ర్ 14న‌ డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి బాల చెలిమి గ్రంథాలయం, సైన్సు ల్యాబ్‌లను ప్రారంభించారు.
Opening of library in high school

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆలోచనా విధానం, జ్ఞానం పెంపొందించుకునేందుకు దోహదపడుతాయన్నారు. పుస్తకాలు చదవడం, రాయడం ఎంతో లాభదాయకమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం సత్తయ్య, ఖైజర్‌, అశోక్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

చదవండి: Tech Skills: ఊహా ప్రపంచం.. ఊరిస్తున్న కొలువులు!

Published date : 15 Nov 2023 04:12PM

Photo Stories