Skip to main content

కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ వీసీగా ‘మనూ’ ప్రొఫెసర్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోగల డాక్టర్‌ అబ్దుల్‌హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్స్లర్‌ (వీసీ) గా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్‌ ఫజుల్‌ రహమాన్ నియమితులయ్యారు.
Fazul Rahman
ప్రొఫెసర్ ఫజుల్ రహమాన్

ఆయన మనూలో యూజీసీ–మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1993లో అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి నెమటాలజీలో పీహెచ్‌డీని పొందిన ఫజుల్‌ 2013లో ప్రొఫెసర్‌గా, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్, డైరెక్టర్‌గా, 2019లో యూజీసీ హెచ్‌ఆర్‌డీసీలో డైరెక్టర్‌ తదితర విధులను నిర్వర్తించారు. 

చదవండి: 

MANUU Recruitment: మనూ, హైదరాబాద్‌లో 88 టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Good News: ఈ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు

Amrita Patwardhan: పిల్లలకు ఇవే నేస్తాలు!

Webinar: ‘మనూ’లో ఆన్‌లైన్‌ వెబినార్‌

Published date : 17 Feb 2022 12:42PM

Photo Stories