Skip to main content

Kishan Reddy: ట్రైబల్ వర్సిటీ ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగు

Light in the lives of tribals through Tribal Varsity

 సాక్షి, న్యూఢిల్లీ: సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ గిరిజనుల జీవితాలను మెరుగుపరుస్తుందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 7న‌ సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి 'ఎక్స్'వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి:

Sammakka Sarakka Jatara : నాలుగు రోజులు.. 4 ఘట్టాలు.. మహాజాతర చరిత్ర ఇలా..

Central Education Department: గిరిజన వర్సిటీ షురూ!.. బిల్లు, గెజిట్‌ విడుదల ..

Published date : 08 Dec 2023 05:08PM

Photo Stories