Skip to main content

Telangana University: చేరుకున్న స్టూడెంట్స్‌ పొలిటికల్‌ జేఏసీ నాయకులు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ స్టూడెంట్స్‌ పొలిటికల్‌ జేఏసీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటనలో భా గంగా ఆగ‌స్టు 4న‌ తెలంగాణ యూనివర్సిటీకి వ చ్చారు.
Telangana University
Telangana University: చేరుకున్న స్టూడెంట్స్‌ పొలిటికల్‌ జేఏసీ నాయకులు

 మధ్యాహ్న భోజన విరామ సమయంలో వి ద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించారు. రాబో యే ఎన్నికల్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎన్నికల్లో భాగస్వామ్యం కావల్సిన ప్రాధాన్యతను ప్రతి గ్రా మానికి చేరవేయాలన్నారు.

చదవండి: TU Students: సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని వినతి

జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వలికొండ నర్సింహం మాట్లాడుతూ ఇక్కడ చర్చించి ప్రతి అంశం అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టేలా కృషి చేస్తామన్నారు. అనిల్‌, బోడ వంశీనాయక్‌, సాయివర్మ, సంజయ్‌ పాల్గొన్నారు.

Published date : 05 Aug 2023 03:18PM

Photo Stories