TU Students: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతి
Sakshi Education
భిక్కనూరు: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆగస్టు 3న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ విద్యార్థులు ప్రిన్సిపాల్ ఖాళీ కుర్చీకి విన తి పత్రాన్ని అందజేశారు.
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతి
గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల పరీక్షలు ఉన్నందున సెమిస్టర్ పరీక్షలు రెండు, నాలుగులను వాయిదా వేయాలని కోరు తూ విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి వచ్చా రు. అక్కడ ప్రిన్సిపాల్ కవితా తురన్ రాలే దని తెలుసుకుని కుర్చీకి వినతి పత్రంను అందజేశారు. అలాగే రిజిస్ట్రార్కు కూడా పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపించారు.