Skip to main content

Scholarship: మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసే గడువును పొడిగించారు.
Scholarship
మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష గడువు పొడిగింపు

 అక్టోబర్‌  31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. వివరాలకు  http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలని సూచించారు. 
చదవండి:

Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

NMMS Scholarship 2023: పేద విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం

Published date : 12 Oct 2023 11:31AM

Photo Stories