Sakshi Education OU Ph.D ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. పీహెచ్డీ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు అక్టోబర్ 30 వరకు రూ.1000 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి అక్టోబర్ 20న తెలిపారు. చదవండి: 800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్డీలు రద్దు? దరఖాస్తుల స్వీకరణ తేదీ 20తో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్టు చెప్పారు. పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు ఇంతవరకు 9,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్డీలో చేరేలా..! Published date : 21 Oct 2022 01:43PM Tags OU PHD admissions Prof Pandu Ranga Reddy