అమెరికాలోని ప్రఖ్యాతసైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు చేసేందుకు ఒక్కో సభ్య దేశం నుంచి ఏటా 25 మంది స్టూడెంట్లను ఈ ఫెలోషిప్ స్పాన్సర్ చేస్తుంది. ఇది మన విద్యార్థులకు గొప్ప అవకాశాలు కల్పించే అద్భుత కార్యక్రమమని మోదీ అన్నారు.