చిన్నారులకు సీఎం శుభాకాంక్షలు
Sakshi Education
బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నవంబర్ 14న చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మనం పిల్లలకు అందించే ఏకైక ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోందని.. భావి పౌరులు ముందు చూపుతో నైపుణ్యం కలిగిన విద్యను అభ్యసించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి:
సస్పెండ్, డిస్మిస్కు మధ్య తేడాలేంటో మీకు తెలుసా!
Published date : 15 Nov 2021 01:26PM