APSSDC: దాల్మియా భారత్ ఫౌండేషన్తో ఏపీఎస్ ఎస్డీసీ ఒప్పందం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి దాల్మియా భారత్ ఫౌండేషన్ ముందుకువచ్చింది.
దాల్మియా భారత్ ఫౌండేషన్తో ఏపీఎస్ ఎస్డీసీ ఒప్పందం
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, ఐటీఈఎస్, హెల్త్కేర్ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దాల్మియా భారత్ ఫౌండేషన్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.