Kakatiya University: పీజీ పరీక్షల్లో ఆరుగురి డీబార్
Sakshi Education
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో దూర విద్య కేంద్రం పీజీ కోర్సుల సెకండియర్ పరీక్షలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి.
![Six debarred in distance education PG exams](/sites/default/files/images/2023/12/08/07wgl279r-330090mr-1702033730.jpg)
హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ముగ్గురు, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోఒకరు, లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలోఒకరు మొత్తం ఆరుగురు విద్యార్థులు కాపీయింగ్ చేస్తుండగా ఆయా పరీక్ష కేంద్రాల అబ్జర్వర్లు పట్టుకుని డీబార్ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి నరేందర్ తెలిపారు.
చదవండి: Telangana: సృజనాత్మకతకు పదును పెట్టేలా.. సైన్స్ఫేర్
కాగా, వరంగల్ ఎల్బీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆయా పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణ తీరును వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ పరిశీలించారు.
Published date : 08 Dec 2023 04:38PM