Skip to main content

Commissioner of Education: బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా నియమితులైన ఎస్‌.సురేష్‌ నవంబర్‌ 29న ఇబ్రహీంపట్నంలోని కమిషన రేట్‌ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిం చారు.
Commissioner of Education: బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్‌ వాడ్రేవు చినవీర భద్రుడి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిం చారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి పాల్గొన్నారు. 

చదవండి: 

11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు

Teachers: సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు

Nadu Nedu: ప్రభుత్వ స్కూళ్లకు నిధుల వరద

Published date : 30 Nov 2021 12:58PM

Photo Stories