ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బేస్లైన్ టెస్టు తేదీ ఇదే..
Sakshi Education
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 2 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జూలై 22న బేస్లైన్ టెస్టు నిర్వహించనున్నారు.
ఈ మేరకు Andhra Pradesh School Education Department కమిషనర్ కె.సురేష్కుమార్ జూలై 4న సర్క్యులర్ విడుదల చేశారు. Annual Status of Education Report (ASER) కోసం నిర్వహించే ఈ బేస్లైన్ టెస్టుకు సంబంధించిన సమాధానాల పత్రాలను 26వ తేదీ నాటికి రాష్ట్ర కార్యాలయానికి చేర్చాలన్నారు. ఆయా జిల్లాల డీసీఈబీలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూడాలన్నారు.
చదవండి:
Published date : 05 Jul 2022 03:30PM