Skip to main content

Exam Centers: పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు

ఇటీవలె ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ. ఈ మెరకు అక్కడి సిబ్బందికి ఆదేశాలిచ్చారు..
SP Muralikrishna talking to police at Gandhinagaram High School

అనకాపల్లి: టెన్త్‌ పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచించారు. పట్టణంలోని జీవీఎంసీ గాంధీనగరం హైస్కూల్‌, నర్సింగరావుపేట, నారాయణ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఆయన వెంట సీఐ జి.శంకరరావు ఉన్నారు.

School Inspection: కేజీబీవీ పాఠశాలలో తనిఖీ..

Published date : 23 Mar 2024 11:18AM

Photo Stories