Tamilisai Soundararajan: పేద విద్యార్థులు, దాతల మధ్య వారధిగా

సాక్షి, హైదరాబాద్‌: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు.

‘డొనేట్‌ ఏ డివైస్‌’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జ‌నవ‌రి 9న‌ రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్‌ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్‌ పనిచేస్తుందని గవర్నర్‌ అన్నారు.  

చదవండి:

Draupadi Murmu: విద్యార్థుల ప్రతిభతోనే.. దేశ గౌరవం ఇనుమడిస్తుంది

నాణ్యమైన ఉన్నత విద్యతోనే విద్యార్థుల ప్రగతి

#Tags