School Holiday: నేడు పాఠశాలలకు సెలవు

సాక్షి, పాడేరు: జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టనందున, జూలై 25న‌ కూడా అన్ని యాజమాన్య విద్యా సంస్థలకు కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌కుమార్‌ సెలవు ప్రకటించారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు సెలవు అమలుచేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపించవద్దని, ప్రజలు గెడ్డలు, వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.
చదవండి:

School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు.. కార‌ణం ఇదే..

Good News For Bank Employees: ఇకపై వారానికి ఐదు రోజులే పని దినాలు!.. త్వరలోనే ఆమోదం

#Tags