Scholarships: పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

మహబూబ్‌నగర్‌: 2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు కళాశాలల్లో ఆన్‌లైన్‌లో డిసంబర్‌ 31 వరకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి ఆర్‌.ఇందిరా సెప్టెంబ‌ర్ 26న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలిజేయాలని కోరా రు. విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా http:// telanganaepass. cgg.gov.inలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

చదవండి: Scholarship For Students: ఆ యూనివర్సిటీలో చదివితే రూ. 10 లక్షల స్కాలర్‌షిప్‌.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags