Scholarships: పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తులు.. దరఖాస్తులకు చివరి తేదీ..!
మహబూబ్నగర్: 2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు కళాశాలల్లో ఆన్లైన్లో డిసంబర్ 31 వరకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి ఆర్.ఇందిరా సెప్టెంబర్ 26న ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్ ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలిజేయాలని కోరా రు. విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా http:// telanganaepass. cgg.gov.inలో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags