Skip to main content

PM Vishwakarma Scheme: ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్‌: ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన లబ్ధి దారులకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 18న సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
PM Vishwakarma Scheme

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల వృత్తులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ప్రధాని మోదీ ఈ పథకానికి శ్రీ కారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజే పీ నాయకులు లాలామున్నా, ప్రవీణ్‌, రఘుపతి, భరత్‌, దయాకర్‌, అశోక్‌రెడ్డి తదితరులున్నారు.

చదవండి: 60 New ATCs: కొత్తగా 60 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Oct 2024 04:00PM

Photo Stories