బాసర ట్రిపుల్ ఐటీలో పాత పద్ధతిలోనే ప్రవే శాల ప్రక్రియ నిర్వహి స్తామని వర్సిటీ అధికా రులు ప్రకటించారు.
పాత పద్ధతిలోనే ఆర్జీయూకేటీ ప్రవేశాలు
కరోనా నేపథ్యంలో 2021లో Polycet అర్హతతో ప్రవేశాలకు అను మతి ఇచ్చారు. అయితే IIIT ప్రారంభం నుంచి పదో తరగతి మార్కుల ఆధారం గానే ప్రవేశాల ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 8న ఉన్నతాధికారుల సమావేశానంతరం ఎప్పటిలాగే పదో తరగతి మార్కుల ఆధారంగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని RGUKT పాలనాధికారి డాక్టర్ వై.రాజేశ్వర్రావు ప్రకటించారు.