Skip to main content

Intermediate: రుసుము గడువు పొడిగింపు

tsbie
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్

కాలేజీకి వెళ్లకుండా.. నేరుగా ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే వి ద్యా ర్థులు హాజరు మినహాయింపు కోసం చెల్లిం చాల్సిన రుసుము గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ఇంటర్‌మీడియెట్‌ బోర్డ్‌ ఫిబ్రవరి 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ కలయికతో పరీక్ష రాయాలను కునేవారు రూ.500 రుసుము చెల్లించి మిన హాయింపు పొందాలని పేర్కొంది. ప్రైవే టు అభ్యర్థులుగా పరిగణించే వారికి ఈ అవకాశం కల్పించారు. 

చదవండి: 

TSBIE: కాలేజీకి హాజరవకుండా పరీక్షలు రాయొచ్చు

Syed Omer Jaleel: తప్పు చేసిన కాలేజీ మేనేజ్‌మెంట్‌లపై కఠినమైన చర్యలు

Intermediate: పరీక్షల నిర్వాహణ కష్టమైతే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి

Published date : 19 Feb 2022 03:39PM

Photo Stories