Skip to main content

DEO Jagan Mohan Reddy: ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు

DEO Jagan Mohan Reddy

జగిత్యాల: ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్య పాఠశాలలో తొలిమెట్టుపై ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకా ల ప్రణాళికలను అభ్యాస దీపికలను ఉపాధ్యాయులు సక్రమంగా ఉపయోగించుకుని విద్యార్థులు కనీ స అభ్యాసనా సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రణాళికబద్ధంగా బోధిస్తే ఆశించిన ఫలి తాలు సులభంగా సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి కొక్కుల రాజేశ్‌, సమన్వ య కర్త తిరుకోవెల నరేందర్‌, రిసోర్స్‌ పర్సన్‌ అభయ్‌రాజ్‌, మహేశ్‌, విజయ్‌, జయంత్‌ పాల్గొన్నారు.
 

Scholarships: ప్రతిభ చూపే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

Published date : 27 Jul 2023 03:08PM

Photo Stories