Swachh Program: స్వచ్ఛ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సేవ
Sakshi Education
ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రరిశుభ్రత సేవలో పాల్గొని, పలు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేశారు.
సాక్షి ఎడ్యుకేషన్: ఈరోజు కేంద్రీయ విద్యాలయ గుత్తి విద్యార్థులు ఇంచార్జి ప్రిన్సిపాల్ పీ.శ్రీనివాసన్ స్వచ్ఛత సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు కూడా నిర్వహించాలని విద్యార్థులను కూడా ఇందులో భాగం చేశారు. ఈ సేవలో భాగంగా వారు గుత్తికోటతో పాటు సమీప ప్రాంతాలను సందర్శించారు.
APPSC Exams: ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వాహణ.. ఎప్పుడు..?
అక్కడి పరిసరాలను శుభ్రపరిచారు. పురావస్తు శాఖ, మునిపాల్ శానిటరీ సిబ్బందితో కలిసి బావుల ద్వారా కూడా శుభ్రం చేశారు. అటు పిమ్మట ఉపాధ్యాయులు, రైల్వే సిబ్బందితో కలిసి రైల్వే చిల్డ్రన్స్ పార్కును శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు పలు విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
Published date : 03 Oct 2023 03:01PM