Skip to main content

నిట్ కురుక్షేత్ర‌లో ఎంబీఏ కోర్సులు

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎన్ఐటీ) కురుక్షేత్ర ఎంబీఏ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఎంబీఏ కోర్సులు
అర్హ‌త‌: 50% మార్క‌ల‌తో ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ /ఓబీసీ / ఈడ‌బ్య్లూసీ అభ్య‌ర్థుల‌కు: రూ. 1000
  • ఎస్సీ / ఎస్టీ అభ్య‌ర్థుల‌కు : రూ. 500

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.nitkkr.ac.in.

Photo Stories