Skip to main content

ఏపీ ఈఏపీసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌ సీహెచ్‌ఈ)..
ఏపీ ఈఏపీసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ నిర్వహిస్తోంది.

ప్రవేశ పరీక్ష: ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌–2021)

ప్రవేశం కల్పించే కోర్సులు..
  • ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌(డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ).
  • బీఎస్సీ అగ్రికల్చర్‌/బీఎస్సీ హార్టికల్చర్‌/ బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ.
  • బీ ఫార్మసీ, ఫార్మా డి.
అర్హతలు: ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ/బైపీసీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌: 12.08.2021

పరీక్ష తేది: 19.08.2021 నుంచి 25.08.2021 వరకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/APSCHEHome.aspx

Photo Stories