Skip to main content

IIIT: గురుకుల విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు

‘మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ’ విద్యార్థులు 36 మంది ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైనట్లు సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు.
IIIT
గురుకుల విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు

ఈ మేరకు నవంబర్‌ 30న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 2021–2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో గురుకులాల విద్యార్థులు సత్తా చాటినట్టు ఆయన తెలిపారు. ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా కృష్ణమోహన్ అభినందించారు. 

చదవండి:

NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

Engineering: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ‘స్కిల్స్‌’ శిక్షణ

Published date : 01 Dec 2021 03:46PM

Photo Stories