Andhra Pradesh State Council of Higher Education చైర్మన్గా ప్రొఫెసర్ కొనిరెడ్డి హేమచంద్రారెడ్డిని రెండో టెర్మ్ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న ఉత్తర్వులు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ కొనిరెడ్డి హేమచంద్రారెడ్డి
ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు ఈ మేరకు జీవో 21ను విడుదల చేశారు. JNTU అనంతపురం మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన హేమచంద్రారెడ్డి సెకండ్ టెర్మ్ కింద మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని వివరించారు.