Skip to main content

IIIT Basara: బాసర ట్రిపుల్‌ఐటీలో ముగిసిన ఆందోళనలు

భైంసా: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో తెలంగాణ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సాలిడారిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన ఆందోళనలు ముగిశాయి.
Concerns culminating in Basra TripleIT

సెప్టెంబర్ 9న‌ ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీ సర్, అసోసియేట్‌ డీన్, చీఫ్‌ వార్డెన్, ఇతర అధికారులను పిలిచి విద్యార్థులతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు.

చదవండి: Cancellation of Courses: మహిళా వర్సిటీలో ఈ కోర్సులు రద్దు

విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తా మని అంగీకరించారు. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని క్యాంపస్‌ అధికారులు విద్యార్థులను కోరారు. 

Published date : 10 Sep 2024 12:42PM

Photo Stories