World University Games: అమన్–ప్రగతి జోడీకి పసిడి పతకం
Sakshi Education
ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత్కు నాలుగో స్వర్ణ పతకం లభించింది.
Indian archers Aman Saini and Pragati
ఆదివారం జరిగిన ఆర్చరీ ఈవెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అమన్ సైని–ప్రగతి (భారత్) జోడీ పసిడి పతకం సాధించింది.ఫైనల్లో అమన్ సైని–ప్రగతి ద్వయం 157–156తో సువా చో–సెయుంగ్హున్ పార్క్ (కొరియా) జోడీపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో భారత్కు కాంస్యం, మహిళల టీమ్ విభాగంలో భారత్కు రజత పతకం లభించాయి.