Skip to main content

Admissions in Inter: అడ్మిషన్‌ గడువు పెంపు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఓపెన్‌ స్కూల్‌ విధానంలో ప్రస్తుత విద్యాసంవత్సరం పదోతరగతి, ఇంటర్మీడియెట్‌లలో ప్రవేశం పొందేందుకు గడువు తేదీ పొడిగించారు.
ఓపెన్‌ స్కూల్‌
ఓపెన్‌ స్కూల్‌

అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు పొడిగించారని జిల్లా విద్యాఽశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి శుక్ర వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ వెంకటస్వామి (8008403635)ని సంప్రదించాలన్నారు.

Revaiah Success Journey: IIT చదివి..10 lakh Reliance Job వదులుకొని.. IAS సాధించా.. #sakshieducation

Published date : 02 Sep 2023 06:55PM

Photo Stories