Admissions: ఓయూలో పీహెచ్డీ మేనేజ్మెంట్ ప్రవేశాలు
Sakshi Education
![PHD Programme](/sites/default/files/images/2021/09/25/ou2bphd2badmissions2bnotifi-1632566359.jpg)
ఓయూ మేనేజ్మెంట్ (ఎంబీఏ) విభాగంలో పీహెచ్డీ ప్రవేశాలకు అక్టోబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని డీన్ ప్రొ.కేజీ చంద్రిక శుక్రవారం తెలిపారు. జేఆర్ఎఫ్, నేషనల్ ఫెలోషిప్లు అర్హత గల అభ్యర్థులు మాత్రమే నేరుగా పీహెచ్డీలో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రింటింగ్ ప్రెస్లో లభించే దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి డీన్ కార్యాలయంలో సమరి్పంచాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
Published date : 25 Sep 2021 04:09PM