Online Traning: టీచర్లకు శిక్షణ
Sakshi Education
![Online Traning](/sites/default/files/images/2022/07/15/onlineclasses3-1657875690.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ‘స్థిర అభివృద్ధి లక్ష్యం చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’ అనే అంశంపై మే 30 నుంచి జూన్ 15 వరకు (శని, ఆదివారాలు మినహా) రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ, పరీక్షలో అందరూ విధిగా పాల్గొనాలని స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ ప్రకటనలో తెలిపారు.
చదవండి:
Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం
TS DSC: టెట్ పరీక్ష అయిపోగానే.. 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి !
Published date : 30 May 2022 01:36PM