Skip to main content

పీవీ ముని మనవడికి ‘ప్రెసిడెంట్స్‌’ అవార్డు

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో విద్యనభ్యసిస్తున్న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మునిమనవడు (ఎమ్మెల్సీ వాణీదేవి మనవడు) ఆహాన్‌ సాయి నెల్లుట్ల ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెంట్స్‌ ఎడ్యుకేషన్‌’పురస్కారం అందుకున్నారు.
Ahan Sai
పీవీ ముని మనవడికి ‘ప్రెసిడెంట్స్‌’ అవార్డు

ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌కు గాను ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణీదేవి హర్షం వ్యక్తం చేస్తూ ఆహాన్‌ సాయికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. 

చదవండి:

Award: బడిపిల్లల సాహిత్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం

కవి ‘పల్లిపట్టు’కి సాహిత్య అకాడమీ పురస్కారం

Published date : 03 Jun 2023 03:27PM

Photo Stories