Skip to main content

ములుగు అటవీ కాలేజీలో ఫారెస్ట్రీ పీహెచ్‌డీకి నోటిఫికేషన్‌

ములుగు (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో 2022–23 విద్యాసంవత్సరం ఫారెస్ట్రీ కోర్సులో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ జనవరి 20న నోటిఫికేషన్ విడుదలైంది.
Notification for PhD in Forestry in Mulugu Forestry College
ములుగు అటవీ కాలేజీలో ఫారెస్ట్రీ పీహెచ్‌డీకి నోటిఫికేషన్‌

ఆ వివరాలను ఎఫ్‌సీఆర్‌ఐ డీన్‌ ప్రియాంక వర్గీస్‌ వెల్లడించారు. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఐకార్‌/యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఫారెస్ట్రీ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు https://www.fcrits.in వెబ్‌సైట్‌ లేదా హెల్ప్‌లైన్‌ ఫోన్‌నంబర్‌: 8074350866, 8919477851లో సంప్రదించాలని సూచించారు. 

చదవండి: 

Telangana: అటవీ విస్తీర్ణంలో తెలంగాణకు రెండోస్థానం

Success Story: హైఫై లైఫ్‌ కాదనుకుని... ఐఎఫ్‌ఎస్‌కు

Tribal Women: అడవిని సృష్టించిన గిరిజ‌న మ‌హిళ‌లు.. ఎలా అంటే..

Published date : 21 Jan 2023 01:07PM

Photo Stories