Skip to main content

Department of Medicine: నర్సింగ్‌ అడ్మిషన్‌ల గడువు పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ స్కూల్స్‌లో 2022–23 విద్యా సంవత్సరానికి జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సుల్లో (మూడేళ్లు) అడ్మిషన్‌లకు గడువును నవంబర్‌ 30 వరకు వైద్య శాఖ పొడిగించింది.
Department of Medicine
నర్సింగ్‌ అడ్మిషన్‌ల గడువు పొడిగింపు

ఈ మేరకు ఇన్‌చార్జ్‌ డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. నవంబర్‌ 21 సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ 25 వరకు ఉంటుంది. 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

చదవండి: 

YS Jagan Mohan Reddy: నర్సింగ్‌ విద్యార్థులకు..జర్మనీలో అవకాశాలు కల్పించండి

Nursing Entrance Exams 2022: నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష

Published date : 02 Nov 2022 03:54PM

Photo Stories