డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా నిర్వహించే ప్రత్యేక కౌన్సెలింగ్ అక్టోబర్ 21 నుంచి ఉంటుందని తెలంగాణ సాంకేతిక విద్య విభాగం తెలిపింది.
దోస్త్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
21, 22 తేదీల్లో అన్ని కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ దోస్త్ కౌన్సెలింగ్కు హాజరవ్వని విద్యార్థులు ఈ రౌండ్లో సీట్లు పొందే అవకాశం కల్పించారు.