Skip to main content

డిగ్రీ ప్రవేశాలు ఈ లోపు పూర్తి చేయాలి

సాక్షి, అమరావతి: డిగ్రీ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియ మే నెల లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డిని కోరినట్లు జీసీటీఏ అధ్యక్షుడు రాఘవరెడ్డి తెలిపారు.
Degree admissions must be completed by May
డిగ్రీ ప్రవేశాలు ఈ లోపు పూర్తి చేయాలి

జూన్‌ ఫస్ట్‌ నుంచి తరగతులు ప్రారంభించాలని, అధ్యాపకులకు ఒకసారి ఇంటర్‌ జోనల్‌ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు గవర్నమెంట్‌ కాలేజ్‌ టీచర్స్‌ సంఘం గవర్నమెంట్‌ కాలేజ్‌ గెజిటెడ్‌ టీచర్ల సంఘం జేఏసీ నాయకులు మార్చి 6న ఓ ప్రకటన విడుదల చేశారు. 

చదవండి:

IGNOU: అడ్మిషన్ల గడువు పొడిగింపు

Degree Admissions: కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

Published date : 07 Mar 2023 02:18PM

Photo Stories